🌱🌱🌹RTC ఉద్యోగులు అందరికీ 🙏, తెలియని వారు తెలుసుకోవడం కోసం....🌹🌹🌹 🌱🌹Rtc ఉద్యోగులు govt లో కలిసాక మనం కూడా NGO లు గా గుర్తించబడ్డాము, 🌱🌹 ఇక్కడ మన పిల్లలకు కూడా చదువు కోసం,కొంత మొత్తం లో రాయితీ పొందవచ్చును, 👉🌱 ఇలాంటి ఒక విషయం ఉంది అన్న సంగతి ఇప్పుడు class four ఉద్యోగులు మరియు నాన్ గెజిటెడ్(NGO) ఉద్యోగులకు కొంత మందికి తెలియదు, కొంత మంది తేలికగా తీసుకుని పట్టించుకోరు, ...............వాటి గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం........,🌹🌹🌹 విషయం :-..... మీ పిల్లలు LKG నుండి ఇంటర్మీడియట్ సెకండియర్ లోపు చదువుకుంటూ ఉంటే...అట్టి వారికి 2024 - 2025 సంవత్సరానికి Fees రియంబర్స్మెంట్ కొరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కలదు,ఒక్కో బిడ్డకు 2500 చొప్పున ఇద్దరు పిల్లలకు నగదు పొందవచ్చును, 👉🌱🌱రాయితీ పొందడానికి గల మార్గదర్షకాలు చూద్దాం.......🌱🌱🌱 1. క్లెయిమ్ అవ్వాలి అంటే పిల్లలు చదివే పాఠశాల వారు ఫీజు రసీదులుకు మద్దతు ఇవ్వాలి. 2. గ్రాంట్-ఇన్-ఎయిడ్ అందుకున్నా లేదా అనే దానితో సంబందం లేకుండా, పాఠశాల A.P. ప్రభుత్వంచే గుర్తించబడాలి. లేదా CB...
*ఉద్యోగుల బదిలీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం* ఏపీ ఉద్యోగుల బదిలీపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు జూన్ 9వ తేదీ వరకు పొడిగించింది. ఉద్యోగుల బదిలీలపై మే15వ తేదీన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. మే 16వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఆయా శాఖల బదిలీల్లో అర్హతలపై ఇప్పటికే మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం జారీ చేసిన విషయం తెలిసిందే. మరో ఏడు రోజుల పాటు బదిలీలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. బదిలీల గడువును పెంచాలని ప్రభుత్వానికి ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు విన్నవించారు. బదిలీలకు సంబంధించిన నిబంధనలివే.. ఒకే చోట ఐదేళ్లు పూర్తి అయిన ఏపీ ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశించింది. పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తి చేసిన వారిని బదిలీ చేయనుంది. ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత విన్నపం మేరకు బదిలీలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. వచ్చే ఏడాది మే 31వ తేదీలోపు రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది. అంధులైన ఉద్యోగులకు బదిలీల్లో ఏపీ ప్రభుత్వం ప్రాధా...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు ఉద్యోగుల సంక్షేమం మరియు ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందించడానికి ఉద్దేశించబడ్డాయి. 2025 సంవత్సరం ఉద్యోగుల బదిలీలకు ఈ నియమాలు వర్తిస్తాయి. ముఖ్య అంశాలు: * ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కట్టుబడి ఉంది. ఈ లక్ష్యాలను సాధించడానికి బదిలీల ప్రక్రియ క్రమబద్ధంగా మరియు సమర్థవంతంగా నిర్వహించబడుతుంది. * 2025 సంవత్సరానికి ఉద్యోగుల బదిలీలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. * 2022 నుండి 2024 వరకు జారీ చేసిన బదిలీలపై ఉన్న నిషేధం ఎత్తివేయబడింది. ఉద్యోగుల స్థానాలు భర్తీ చేయడానికి మరియు ప్రభుత్వ సంక్షేమ లక్ష్యాలను చేరుకోవడానికి బదిలీలు చేపట్టబడతాయి. బదిలీల సూత్రాలు మరియు షరతులు: * ఐదు సంవత్సరాల నిబంధన: 31 మే 2025 నాటికి ఒకే స్టేషన్లో ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ చేయబడతారు. సొంత అభ్యర్థనపై బదిలీ కోరుకునే ఉద్యోగులు కూడా బదిలీకి అర్హులు. అయితే, సూపర్యాన్యుయేషన్ (పదవీ విరమణ)కు దగ్గరగా ఉన్న ఉద్యోగులకు 31 మే 2026 వరకు బదిలీ నుండి మినహాయింప...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి